ఫలితాల తర్వాత దేశం మనవైపే చూస్తుంది.. ఐప్యాక్‌ ప్రతినిధుల సమావేశంలో సీఎం జగన్‌ (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

ఫలితాల తర్వాత దేశం మనవైపే చూస్తుంది.. ఐప్యాక్‌ ప్రతినిధుల సమావేశంలో సీఎం జగన్‌ (ఫొటోలు)

Published Thu, May 16 2024 2:02 PM | Updated 30 Min Ago

1/16

ఐప్యాక్‌ టీం సభ్యుల్ని కలిసిన సీఎం జగన్‌

2/16

ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పని చేసిన ఐ-ప్యాక్‌ టీం

3/16

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఐ-ప్యాక్‌ సభ్యుల వద్ద సీఎం జగన్‌ ఫస్ట్‌ రియాక్షన్‌

4/16

మరోసారి చరిత్ర సృష్టించబోతున్నాం.. అధికారంలోకి రాబోతున్నాం: సీఎం జగన్‌

5/16

151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయి: సీఎం జగన్‌

6/16

జూన్‌ 4న ఏపీ ఫలితాలతో దేశం మొత్తం మన వైపే చూస్తుందని మీకు వాగ్దానం చేస్తున్నా: సీఎం జగన్‌

7/16

2019లో 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్లు రావడం రికార్డు: సీఎం జగన్‌

8/16

ఈసారి ఫలితాల్లో అంత కంటే ఎక్కువ సీట్లే సాధిస్తాం: సీఎం జగన్‌

9/16

ప్రశాంత్‌ కిషోర్‌ చేసింది ఏం లేదు.. అంతా ఐ-ప్యాక్‌ టీం చేసింది. ప్రశాంత్‌ కిషోర్‌ ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయ్‌: సీఎం జగన్‌

10/16

జూన్‌ 4న ఫలితాలు రాబోతున్నాయి: సీఎం జగన్‌

11/16

ఏపీలో వైఎస్సార్‌సీపీ చరిత్ర సృష్టించబోతుంది: సీఎం జగన్‌

12/16

మనదే విజయం.. మళ్లీ అధికారంలోకి వస్తాం: సీఎం జగన్‌

13/16

25 ఎంపీ సీట్లకు 22 సీట్లు సాధించడం రికార్డు

14/16

ఈసారి అంతకు మించి ఫలితాలు సాధించబోతున్నాం

15/16

రాబోయే ఐదేళ్లలో ఇంకా మంచి చేద్దాం: సీఎం జగన్‌

16/16

ఐ-ప్యాక్‌తో వైఎస్సార్‌సీపీ ప్రయాణం ఇలాగే కొనసాగుతుంది: సీఎం జగన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement