అనంతపురం అర్బన్: పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ స్పష్టం చేశారు. రాప్తాడు అసెంబ్లీ, హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి స్థానిక పంగల్రోడ్డులోని టీటీడీసీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ను కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన, ఇతర జిల్లాలకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. జిల్లాలో రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి మూడు మండలాలు ఉన్నాయని, మిగిలిన మండలాలు శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్నాయన్నారు. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే విషయంలో కొద్దిపాటి గందరగోళం ఉందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని పోలింగ్ సిబ్బంది, అభ్యర్థులు కోరారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన వారు ఇక్కడికి శిక్షణకు వచ్చామని, ఇక్కడే ఓటు హక్కు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై ఆ జిల్లా కలెక్టర్తో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నామన్నారు. వారికి ఇక్కడ ఓటుహక్కు కల్పిస్తామన్నారు. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి నిబంధనలు మారిన నేపథ్యంలో అవగాహన పొందాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని ఫారం–12 ఇచ్చిన ఉద్యోగులందరికీ వాయిస్ కాల్, మెసేజ్ ద్వారా తెలియజేశామన్నారు. కార్యక్రమంలో రాప్తాడు రిటర్నింగ్ అధికారి వసంతబాబు తదితరులు ఉన్నారు.
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
Published Sun, May 5 2024 8:05 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తీవ్ర తుపానుగా రెమాల్.. ప్రధాని హై లెవెల్ మీటింగ్
#SRH: లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్లో తుస్సుమన్పించారు
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సన్నజాజి నడుముతో మౌనీ రాయ్.. మాళవిక అందాలు
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
తప్పక చదవండి
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
Advertisement