No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Mon, May 6 2024 8:35 AM

No Headline

‘‘ఎన్నికలు వస్తే బూటకాల చంద్రబాబు బయటకు వస్తారు.. ఓట్ల కోసం మాయమాటలు చెబుతారు.. పక్క రాష్ట్రాల మేనిఫెస్టోలను సైతం యథేచ్ఛగా కాపీ కొట్టేస్తారు.. బడ్జెట్‌కు మించి పథకాలు అమలు చేస్తామని కల్లబొల్లి కబుర్లు వల్లిస్తారు.. అలవి కాని హామీలను గుప్పిస్తారు.. నమ్మి ఓటేస్తే నిర్మొహమాటంగా నట్టేట్లో ముంచేస్తారు.. భవిష్యత్‌ను రంగులమయం చేస్తానంటూ పేదల ఆశపెట్టి నిస్సిగ్గుగా మోసం చేసేస్తారు.. ఇదీ చంద్రబాబు సుదీర్ఘ 40 ఏళ్ల రాజకీయ అనుభవం’’ అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం చిత్తూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement