810 మంది హోం ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

810 మంది హోం ఓటింగ్‌

Published Sun, May 5 2024 6:05 AM

810 మంది హోం ఓటింగ్‌

● కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా

జగిత్యాల: నిజామాబాద్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ పరి ధిలో ఇప్పటివరకు 810 మంది హోం ఓటింగ్‌లో పాల్గొన్నారని కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా తెలిపా రు. వృద్ధులు, పోలింగ్‌కేంద్రానికి చేరలేనివారు, అంగవైకల్యం ఉన్నవారికి ఎన్నికల కమిషన్‌ అనుమతి మేరకు హోం ఓటింగ్‌ తీసుకుంటున్నట్లు తెలిపారు. నిజామాబాద్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో 849 మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు 810 మంది హోం ఓటింగ్‌లో పాల్గొన్నారని తెలిపా రు. ఇంకా ఒకరోజు సమయం ఉందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement