● సాయంత్రం 4.42 గంటలకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ,
సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక హెలీకాప్టర్లో పదో బెటాలియన్లో ఏర్పాటు చేసిన
హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు.
● 4.48 గంటలకు ప్రత్యేక కాన్వాయ్లో సభా ప్రాంగణానికి బయల్దేరారు.
● 5 గంటలకు రాహుల్గాంధీ, సీఎం రేవంత్రెడ్డి సభావేదికపైకి చేరుకున్నారు.
● ముందుగా ఎంపీ అభ్యర్థి మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్,
మంత్రి జూపల్లి కృష్ణారావు, డిప్యూటి సీఎం మల్లు భట్టివిక్రమార్క,
సీఎం రేవంత్రెడ్డి ప్రసంగించిన తర్వాత చివరలో రాహుల్గాంధీ మాట్లాడారు.
● రాహుల్గాంధీ ప్రసంగం 5.50 గంటలకు ముగిసింది.
● హెలీకాప్టర్లో 5.55 గంటలకు రాహుల్గాంధీ తిరిగి వెళ్లిపోయారు.
● జై కాంగ్రెస్ అని గట్టిగా నినదిస్తే బంగ్లాలో గుండెలు దద్దరిళ్లాలని
సీఎం రేవంత్రెడ్డి కార్యకర్తలను ఉత్తేజపరిచారు.
– అలంపూర్ /ఎర్రవల్లి చౌరస్తా/ మానవపాడు/ ఉండవెల్లి