బాన్సువాడ/నస్రుల్లాబాద్: ‘బాన్సువాడ గడ్డ పోచా రం అడ్డా.. నీ పప్పులు ఏం ఉడకవు’ అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం బీర్కూ ర్, బాన్సువాడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో, నస్రుల్లాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడను అభివృద్ధి చేశానన్నారు. అందు లో భాగంగా డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించానని.. కానీ వాటికి సంబంధించిన రూ. 26 కోట్ల బిల్లులు ఆపేశారన్నారు. 15 రోజుల్లో బిల్లులు చెల్లించకపోతే ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, కుటుంబంతో సహా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తానన్నారు. గతంలో నాతో ఓడిన వ్యక్తులు సఖ్యతగానే ఉన్నారని.. కానీ ఎల్లారెడ్డిలో ఓడిన వ్యక్తి బాన్సువాడకు వచ్చి ఏం చేయలేరన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే ప్రజా గొంతుకగా పార్లమెంట్లో మాట్లాడతానని పేర్కొన్నారు. బోధన్–బీదర్ రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పోచారం భాస్కర్రెడ్డి, ఎంపీపీ పాల్త్య విఠల్ పాల్గొన్నారు.
బాన్సువాడ గడ్డ పోచారం అడ్డా..
Published Sun, May 5 2024 6:10 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement