మహబూబ్నగర్ మున్సిపాలిటీ: ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. ఆదివారం స్వీప్ ఆధ్వర్యంలో మెయిన్ స్టేడియం గ్రౌండ్స్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు 5కే రన్, అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో మెప్మా సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు్, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, రెవెన్యూ ఉద్యోగులు, ట్రాన్స్జెండర్లు సుమారు 600 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’, ‘ఓటు హక్కు.. ప్రజల హక్కు’, ‘ఓటేసే బాధ్యత మనందరిది’, ‘బుల్లెట్ కన్నా.. బ్యాలెట్ మిన్న’ అని నినాదాలు చేశారు. అలాగే ఓట్ల పండుగపై కళాజాత బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 13న లోక్సభ ఎన్నికల పోలింగ్లో 18 ఏళ్లు దాటిన వారందరూ తమ ఓటును తప్పక వేయాలన్నారు. ఏ ఒక్క ఓటూ వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనేలా కృషి చేయాలన్నారు. అంతకుముందు వారితో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి శ్రీధర్ సుమన్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓటు హక్కును వినియోగించుకోవాలి
Published Mon, May 6 2024 3:30 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
చెత్త అంపైరింగ్.. డుప్లెసిస్ది క్లియర్గా నాటౌట్! వీడియో
చెలరేగిన ఆర్సీబీ బ్యాటర్లు.. సీఎస్కే ముందు భారీ టార్గెట్
'సిల్క్ శారీ' సినిమా ట్రైలర్ చూశారా..?
నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
ఉత్తరాంధ్ర... టీడీపీ ఆశలు గల్లంతేనా..?
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
ఓహెచ్ఎమ్ ఈ లాజిస్టిక్స్తో ఫ్రెచ్ కంపెనీ డీల్.. 1000 కార్ల డెలివరీకి రెడీ
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
టీమిండియా హెడ్కోచ్గా గౌతం గంభీర్..!
డబ్బే ఆ పచ్చనేత ధీమా... తలకిందులైన అంచనాలు
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement