పళ్లిపట్టు: పళ్లిపట్టు యూనియన్ నొచ్చిలి, కృష్ణమరాజుకుప్పం, జీసీఎస్ కండ్రిగ పరిసర ప్రాంతా ల్లోని 30 గ్రామాల్లో వ్యవసాయానికి లో ఓల్టేజ్ సమస్యగా మారింది. దీంతో పంటలకు నీరందక వేసవిలో ఎండల తీవ్రత కారణంగా పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు సోమ వారం అత్తి మాంజేరిపేటలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముట్టడించాలని నిర్ణయించారు. సమా చారం తెలుసుకున్న అసిస్టెంట్ ఇంజినీర్ కన్నన్ శనివారం రైతు సంఘం ప్రతినిధులతో చర్యలు జరిపారు. లో ఓల్టేజ్ సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సోమవారం తలపెట్టిన ఆందోళన రద్దు చేసుకుంటున్నట్లు రైతులు తెలిపారు.
ఓల్టేజ్ విద్యుత్ సమస్య పరిష్కరించాలి
Published Sun, May 5 2024 6:45 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement