శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాలు | Sakshi
Sakshi News home page

శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళాలు

Published Mon, May 6 2024 11:30 AM

-

ద్వారకాతిరుమల: శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు ఆదివారం ఇద్దరు భక్తులు రూ.2,02,121 విరాళంగా అందజేశారు. కృష్ణాజిల్లా కలిదిండికి చెందిన పచ్చిగోళ్ల లలితాప్రసాద్‌ రూ.1,02,121, రాజమండ్రికి చెందిన కవికొండల అప్పల నరసమ్మ రూ.1,00,000 ఆలయ కార్యాలయంలో జమచేశారు. దాతలకు విరాళం బాండ్‌ పత్రాలను అందించారు.

మద్యం పట్టివేత

యలమంచిలి: కొంతేరు గ్రామంలో ఆదివారం రాత్రి మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తిని పట్టుకున్నట్లు ఎస్సై కాకి శివ నారాయణ చెప్పారు. అతని వద్ద ఎనిమిది క్వార్టర్‌ బాటిల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మద్యం సీసాలను సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement